Sunday, April 28, 2024

Breaking: అచ్చెన్నాయుడుపై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాప్ అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. తుఫాన్ బాధితులకు న్యాయం చేయాలని నిన్న కలెక్టరేట్ దగ్గర టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement