Tuesday, May 7, 2024

ఏపీకి చేరిన 5.76 లక్షల వ్యాక్సిన్లు

ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రానికి మరో 5,76,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి. 48 బాక్స్‌లలో ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించి అక్కడి నుంచి 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement