Tuesday, April 30, 2024

జిల్లా ఎస్పీ ముందుకు లొంగిపోయిన 33మంది మిలీషియా స‌భ్యులు.. ద‌ళ స‌భ్యురాలు

అల్లూరి జిల్లా ఎస్పీ స‌తీశ్ కుమార్ ఎదుట 33మంది మిలీషియా స‌భ్యులు లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని మావోయిస్టు మిలీషియా సభ్యులు , ఒకరు మావోయిస్టు దళ సభ్యురాలు భారతి లొంగిపోయారు. గతంలో ప్రభుత్వం భారతిపై లక్ష రూపాయలు రివార్డు ప్రకటించిందని తెలిపారు. లొంగిపోయిన మిలిసియ సభ్యులకు పునరావాస చర్యలు చేపడతామని వెల్లడించారు. లొంగిన వారి నుంచి మైనింగ్‌ డిటోనేటర్లు, తపంచా, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement