Friday, May 3, 2024

కర్నూలులో విషాదం.. మగ్గురు చిన్నారులకు జల గండం

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని పెద్దకుంటలో ముగ్గురు పిల్లలు గల్లంతైయ్యారు. ఈత కోసం అని వెళ్లిన విశాల్ (9),మహేష్ (9),శరత్ (8) గల్లంతైయ్యారు. దీంతో అల్లూరు గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ పరామర్శించారు.

ఇది కూడా చదవండి: ‘అగ్ని-5’ మిసైల్‌ విజయవంతం.. ప్రత్యేకత ఎంటో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement