Monday, May 13, 2024

20వ తేదీ వరకు 21 రైల్‌ సర్పీసులు సర్వీసులు రద్దు

అమరావతి,ఆంద్రప్రభ: దక్షిఱ మధ్య రైల్వేలోని ప్రధానంగా విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ రోజు నుండి ఈనెల 20వ తేదీరకు దాదాపు 21 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ ఇవ్వాల (గురువారం) ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ముఖ్యంగా కాకినాడ పోర్ట్‌ నుండి విశాఖపట్నానికి(Kakinada Port – Visakhapatnam), కాకినాడ పోర్ట్‌ నుండి విజయవాడ(Kakinada Port – Vijayawada)కు, విజయవాడ నుండి గుంటూరు(Vijayawada – Guntur)కు, తెనాలి నుండి రేపల్లె(Tenali – Raypalle)కు, రేపల్లే నుండి మార్కాపురం రోడ్‌(Raypalle – Markapuram Road)కు, గుంటూరు నుంచి రేపల్లే(Guntur – Repalle)కు, తెనాలి నుండి విజయవాడ(Tenali – Vijayawada)కు పలు సర్వీసులను రద్దు చేశారు. నిర్వహాణ సమస్యల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement