Monday, May 6, 2024

ఏపీలో కొత్త‌గా 1891 క‌రోనా కేసులు, ఐదుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజు రోజుకు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇవాళ విడుద‌ల చేసిన వైద్యారోగ్య శాఖ విడుద‌ల చేసిన బులెటిన్ ప్ర‌కారం… రాష్ట్రంలో కొత్త‌గా 1891 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఐదుగురు మృతిచెందారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,06,943 కేసులు కాగా, 14,677 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 54,040 యాక్టివ్ కేసులున్నాయి. 22.38,226 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement