Monday, April 29, 2024

gold seized: నెల్లూరు జిల్లాలో పట్టుబడిన 10కిలోల బంగారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. జిల్లాలోని వెంకటాచలంలో పది కిలోల బంగారంను డీఆర్డీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా మాటువేసిన అధికారులు బంగారంను తరలిస్తున్న వారిని పట్టుకుని 10కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలింపు వెనుక హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. బంగారం త‌ర‌లిస్తూ దొరికిపోయిన ఇద్ద‌రిని డీఆర్డీఐ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement