Sunday, May 5, 2024

ముగ్గురు ప్రభుత్వ అధికారులకు నోటీసులు

చిత్తూరు జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో చంద్రగిరి మండలం తొండవాడలో పలువురు వైసీపీ కార్యకర్తలు తిరుమల శ్రీవారి లడ్డూలు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్.. చంద్రగిరి ఎంపీడీవో, తహసీల్దార్, ఆర్‌వోకు నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement