Sunday, April 28, 2024

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ నేత మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ప్రకటించారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని మురళీధరన్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement