Sunday, April 28, 2024

KOHLI | ఐపీఎల్‌లో మరో మైలురాయి.. క్రిస్ గేల్‌ను దాటి అగ్రస్థానానికి కోహ్లీ…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోహ్లీ మ‌రో మైలురాయిని చేరుకున్నాడు. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) తరుపున అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇవ్వాల (శుక్రవారం) బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో జరుగుతున్న‌ మ్యాచ్‌లో తన 240వ సిక్స్‌ను కొట్టి కొత్త రికార్డును సెట్ చేశాడు కోహ్లీ.

ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్స్ వీరే

240 – విరాట్ కోహ్లీ

239 – క్రిస్ గేల్

- Advertisement -

238 – ఏబీ డివిలియర్స్

67 – గ్లెన్ మాక్స్వెల్

50 – ఫాఫ్ డు ప్లెసిస్

Advertisement

తాజా వార్తలు

Advertisement