Monday, April 29, 2024

Breaking : కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్ లో విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ..మోడీ..కేటీఆర్ కి ట్వీట్..

కాక‌తీయ మెడిక‌ల్ కాలేజ్ లో విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. జూనియ‌ర్,సీనియ‌ర్ విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఫ్రెష‌ర్స్ పార్టీ సంద‌ర్భంగా మ‌ద్యం సేవించి జూనియ‌ర్ల‌పై గొడ‌వ‌కు దిగారు సీనియ‌ర్లు. దాంతో సీనియ‌ర్ విద్యార్థులు త‌మ‌ను వేధించార‌ని ప్ర‌ధాని మోడీ, మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు విద్యార్థులు.. విచార‌ణ చేప‌ట్టారు పోలీసులు.. కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ర్యాగింగ్ జ‌ర‌గ‌లేద‌ని వివ‌రించారు. ఘ‌ర్ష‌ణ మాత్ర‌మే జ‌రిగింద‌ని తెలిపారు ప్రిన్సిపాల్..హాస్ట‌ల్ గ‌ది ఆవ‌ర‌ణ‌లో మ‌ద్యం బాటిళ్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement