Saturday, May 4, 2024

టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు: జడ్పి చైర్మెన్

టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని జడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలం లక్ష్మీ తండ గ్రామంలో రూ. 13 లక్షల జిల్లా పరిషత్ నిధులతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement