Monday, April 29, 2024

18వ రోజు షర్మిల పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇలా..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. శనివారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర క్రాస్ నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. నాంపల్లి, చండూరు మండల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు బంగారిగడ్డలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు. షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు

Advertisement

తాజా వార్తలు

Advertisement