Sunday, April 28, 2024

వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. అరెస్టు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలకు నిరసనగా… మౌనదీక్షకు దిగారు. షర్మిల దీక్ష గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీక్షను భగ్నం చేసిన అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. షర్మిలను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేఫథ్యంలో షర్మిల అరెస్టును నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement