Thursday, May 2, 2024

Peddapalli: లాడ్జిలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జిల్లా కేవిఎం లాడ్జ్ లో మంథనిలోని పోచమ్మ వాడకు చెందిన గుర్రాల శ్రీకాంత్ అనే యువకుడు రూమ్ లోని ప్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంథనికి చెందిన శ్రీకాంత్ గత కొంతకాలంగా గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. శ్రీకాంత్ జైపూర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్సై మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement