Friday, May 3, 2024

Breaking: సీఎం స‌భ‌కు వ‌స్తూ.. గుండెపోటుతో మ‌హిళ మృతి

ప్ర‌భ న్యూస్ బ్యూరో, ఉమ్మ‌డి మెద‌క్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జ‌రిగిన సీఎం కేసీఆర్ సభకు బస్సులో వస్తుండ‌గా ఓ మ‌హిళ‌ల‌కు గుండెపోటు వ‌చ్చింది. రేగొడ్ మండలం పెద్ద తండాకు చెందిన శాంతిబాయి (42) ఆక‌స్మాత్తుగా చ‌నిపోయింది. కాగా, ఆమెను ప‌రిశీలించిన వారు గుండెపోటు కార‌ణంగానే చ‌నిపోయింద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement