Saturday, April 27, 2024

Chirutha: వామ్మో చిరుత‌…ఇబ్రహీంపట్నం మండలంలో సంచారం…

జ‌గిత్యాల జిల్లాలో చిరుత‌పులి క‌ల‌క‌లం రేపింది. ఇబ్రహీంపట్నం మండలంలోని సత్తక్కపల్లిలో నీలి చిన్నారెడ్డి వ్యవసాయ తోటలో చిరుత పాదం గుర్తులు కనిపించాయి.

విషయం గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదాల అడుగులను అధికారులు పరిశీలించారు. అవి హైనా పాదముద్రలని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. అధికారులు పూర్తి నిఘా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement