Friday, April 26, 2024

మోడీ సభకు బయలుదేరిన పశ్చిమ జోన్ బీజేపీ నాయకులు

పెరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ లో జర‌గ‌నున్న ప్రధాని మోడీ బీజేపీ భారీ బహిరంగ సభలో నగర బీజేపీ పశ్చిమ జోన్ నుండి సుమారు 200 మంది పాల్గొన్నారని జోన్‌ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దుద్దెడ టోల్ గేట్ వద్ద పశ్చిమ జోన్ బిజెపి నాయకులకు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి స్వాగతం పలికారు. జోన్ నాయకులు ఎడమ సత్యనారాయణరెడ్డి, చిత్తారెడ్డి లక్ష్మణ్ రావు, కర ప్రభాకర్ రెడ్డి, ఈరెడ్డి తిరుమలరెడ్డి, గోలి సత్యనారాయణ రెడ్డి, ఎం.లక్ష్మీరాజo, గోదారి నరేష్, దుర్గం ఆంజనేయులు, నరహరి లక్ష్మారెడ్డి పశ్చిమ జోన్ అధ్యక్షులు తరలి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement