Sunday, April 28, 2024

మానవత్వం చాటిన పడమటి కేశవాపూర్ సర్పంచ్ రమేష్

జనగామ (బచ్చన్న పేట ): ఆలేరు కొలను పాక మధ్యలో ఉన్న వాగులో హైదరాబాద్ నుంచి బచ్చన్నపేటకు మహిళా ఉపాధ్యాయురాలు వెళుతున్న క్రమంలో కొలనుపాక వాగులో ద్విచక్ర వాహనంతో కొట్టుకపోయింది. బచ్చన్నపేట మండలం పరమడకేశవాపూర్ గ్రామ సర్పంచ్ గిద్దెల రమేష్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఒకేసారి తనని చూసి వాగులోకి దిగి ఆమెను కాపాడి మానవత్వం చాటుకున్నారు.. అక్కడ ఉన్న ప్రజలు ఆయనను అభినందించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement