Saturday, May 4, 2024

బైక్ అదుపుతప్పి యువకునికి గాయాలు..

తొర్రూరు టౌన్ (ప్రభ న్యూస్) : ద్విచక్ర వాహనంపై వస్తు అద్భుతప్పి ప్రమాదానికి గురైన సంఘటన బోనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బాలాజీ తండాకు ధర్మసోత్తు వెంకన్న కుమారుడు నగేష్ తన ద్విచక్ర వాహనం భువనగిరి జిల్లా ముస్త్యాలపల్లి వద్ద అదుపుతప్పి పడడంతో వెంటనే108 కు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. తీవ్ర గాయాలపాలై అపస్మార్క స్థితిలో ఉన్నాడని తెలిపారు తదుపరి సమాచారం తెలియాల్సి ఉంది. గాయల యువకుని ఆధార్ కార్డు నెంబర్ 956909403611.

Advertisement

తాజా వార్తలు

Advertisement