Saturday, May 4, 2024

Breaking | మున్సిపల్ కమిషనర్లకు పదోన్నతి..

రాష్ట్రంలో పనిచేస్తున్న 48 మంది మున్సిపల్ కమిషనర్లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 21 మంది మున్సిపల్ కమిషనర్లకు గ్రేడ్ 2 నుండి గ్రేడ్ వన్ కు, 27 మంది మున్సిపల్ కమిషనర్లకు గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2 కు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన కమిషనర్లకు రెండు రోజుల్లో బదిలీలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement