Tuesday, May 21, 2024

గల్లంతైన యాకయ్యను బయటకు తీయాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంటయ పాలెం గ్రామంలో పశువుల కాపరి పల్లె యాకయ్య గౌడ్ పెద్ద చెరువు మత్తడి వరదలో గేదెతో కలిసి కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి గల్లంతయిన యాకయ్య ను బయటికి తీయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement