Sunday, May 5, 2024

వైద్యం విక‌టించి బాలుడు మృతి.. ఆస్ప‌త్రి వ‌ద్ద కుటుంబీకుల ఆందోళ‌న‌..

వరంగల్ జిల్లా చెన్నరావు పేట మండలం లింగ్య తండకు చెందిన బుక్య విహన్ (8) కుడి చేయి విరిగిందని బాలుడిని ఎంజీఎం ఆసుపత్రి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం ఆస్ప‌త్రికి వస్తే అనిస్తిషియ డాక్టర్ డోస్ ఎక్కువ ఇవ్వడంతో వైద్య విక‌టించి బాలుడు మృతి చెందాడు. దీంతో చిన్నారి బంధువులు ఎంజీఎం అస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆస్ప‌త్రికి చేరుకున్నారు. దీంతో ఆస్ప‌త్రి వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement