Sunday, May 19, 2024

Breaking: సింగరేణి కార్మికుని ఆత్మహత్య

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం సింగరేణి కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..సింగరేణి కేటీకే 1వ గానీలో జనరల్ మద్దూరుగా పనిచేస్తున్న కండే నాగేశ్వరరావు (46) 2 ఇంక్లైన్ బ్యారేక్స్ లో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడి స్వస్థలం మణుగూరు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement