Tuesday, April 30, 2024

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనగా పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు రఘు(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement