Saturday, May 18, 2024

గోడ దూకి గురుకుల పాఠ‌శాల‌లోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి (Video)

మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గురువారం రేవంత్ రెడ్డి యాత్రలో ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. మరిపెడ మండల శివారులోని సాంఘీక సంక్షేమ గురుకులం వద్దకు రాగానే పిల్లలు గోడ వద్ద నిలుచొని ఉండగా వారి వద్దకు వెళ్లి గోడ దూకి లోనికి రేవంత్ రెడ్డి ప్రవేశించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిఆర్సి అమలు జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్య లను చిత్త శుద్ధితో పరిష్కరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement