Tuesday, April 30, 2024

Mulugu: కుసుమ కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి రూ.10లక్షల సాయం

ములుగు : దివంగత జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన నాలుగు నెలల వేతనం 10 లక్షల రూపాయల చెక్కు ఆ కుటుంబానికి పంపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి తరుపున చెక్కును రెడ్కో చైర్మన్ Y.సతీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మెన్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోరిక గోవింద నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement