Monday, April 29, 2024

అవిశ్వాస తీర్మానం పై హైకోర్టు స్టే – కౌన్సిలర్లకు నిరాశ

ఖానాపూర్ : జూన్ 24 (ప్రభా న్యూస్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సి పల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ లపై ఆయా పార్టీలకు చెందిన తొమ్మిదిమంది కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పై రాష్ట్ర హైకోర్టు స్టే జారీ చేసింది. . సోమవారం వరకు ఈ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ కు అంద‌నున్నాయి. దీంతో ఆ ఇద్ద‌రిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం స‌మావేశం వాయిదా ప‌డింది.. ఈ నెల 16న తొమ్మిది మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement