Monday, April 29, 2024

Bhupalpally : పోడు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, పీఓ ఐటిడిఏ అంకిత్, మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకట రాణి సిద్దు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్, సీఈఓ జెడ్పి విజయలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పోడు భూముల పట్టాల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement