Saturday, May 4, 2024

రాకేశ్ మృత దేహానికి నివాళులర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

వరంగల్ ఎంజీఎంలో రాకేశ్‌ మృత దేహానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్ని పథ్ స్కీం విధానానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌ మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ పోలీసు బందోబ‌స్తు న‌డుమ అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement