Sunday, April 28, 2024

WGL: మైనర్ బాలిక పెళ్లి ఆపిన ఐసిపిఎస్, ఐసిడిఎస్ అధికారులు..

హన్మకొండ జిల్లా నడికుడ మండలానికి చెందిన అల్లం శ్రీను, తిరుపతి దంపతుల కుమార్తెను ఎలుకుర్తి గ్రామానికి చెందిన కిన్నెర సదయ్య రమ దంపతుల తృతీయ కుమారుడు కిన్నెర దేవేందర్ లకు వివాహం నిశ్చయించగా.. వారు మైనర్లని తెలియడంతో ఐసి.పి.ఎస్., ఐసి.డి.ఎస్. అధికారులు రంగంలోకి దిగి వివాహం రద్దు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement