Monday, May 6, 2024

అన్ని వర్గాలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే పెద్ది

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగా మంజూరైన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అని అన్నారు. సకల సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement