Friday, May 3, 2024

WGL: మాజీ స్పీకర్ మధుసూదనచారిని కలిసిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

హైదరాబాద్ లోని కుందన్ భాగ్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నందు ఇవాళ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదన చారిని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర దంపతులు కలిశారు. ఎమ్మల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement