Friday, May 3, 2024

రోడ్డు ఎక్కిన అన్నదాతలు.. రాస్తారోకో

తమ ధాన్యం కొనుగోలు చేయాలని మహబూబాబాద్ .. మండల పరిధిలోని సెంటర్ లో జాతీయ రహదారిపై అన్నదాతలు రాస్తా రోకో చేపట్టారు. దాంతో జాతీయ రహదారిపై భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని .. అధికారులు తక్షణమే రావాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement