Monday, April 29, 2024

Mahabubabad: పురుగుల మందు తాగి రైతు మృతి

మహబూబాబాద్ : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇవాళ మండలంలోని బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం గ్రామ శివారు కొమ్ముగూడెం గ్రామపంచాయతీ తండాలో సంఘటన చోటుచేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ముగూడెం తండాకు చెందిన గుగులోతు బద్రు నాయక్ ఇవాళ తెల్లవారుజామున తాగిన మైకంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్యమ్మ, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement