Thursday, May 2, 2024

విద్యుత్ వైర్లపై నిర్జీవంగా అబాగ్యుడు..

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఓ అబాగ్యుడు విద్యుత్ వైర్లపై నిర్జీవంగా వేలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలో కొట్టుకుపోయి కరెంటు తీగలకు తగిలి యాచకుడి మృతదేహం వేలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement