Tuesday, May 21, 2024

ఆ గుడిసెల‌కు ప‌ట్టాలివ్వండి – సిపిఐ విన‌తి

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం లో ఉన్న రాంపూర్ గ్రామ శివారు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు… ఎంత‌కాలంగా అక్క‌డే నివ‌సిస్తున్న వారికి పట్టాలిచ్చి పేదల ఆదుకోవాలని సిఐపి నేత‌లు డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అంద‌జేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి.. సహాయ కార్యదర్శి మద్దలే ఎల్లేష్.. మండల కార్యదర్శి మునగల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement