Sunday, May 5, 2024

WGL: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని కేయుసి ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య రౌడీ షీటర్లను హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు కేయు పరిధిలోని రౌడీ షీటర్లకు కేయుసి ఇన్స్ స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహారించవద్దని, లేకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడుతాయని, ప్రతి రౌడీషీటర్ నెలకు రెండు పోలీస్ స్టేషన్లలో హాజరు కావాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement