Thursday, May 2, 2024

WGL : జనగామ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పల్లా నామినేషన్ దాఖలు

జనగామ, నవంబర్ 7(ప్రభ న్యూస్): జనగామ బిఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం జనగామ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వీరి వెంట ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి, రెడ్డి రైతుబంధు సమితి చైర్మన్, స్టేషన్​ ఘనపూర్​ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ప్రభుత్వ విప్పు బోడ కుంటి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement