Thursday, May 2, 2024

Breaking : మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన టిప్పర్ : ఒక‌రు మృతి

మోటార్ సైకిల్ ను టిప్పర్ ఢీకొట్టిన ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన విషాద ఘ‌ట‌న‌ ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం ఏటూరునాగారం మధ్య జీడి వాగు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకరి మృతిచెంద‌గా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement