Thursday, May 2, 2024

కాపులకనపర్తి వైన్స్ వద్ద ఒకరిపై దాడి

ఉమ్మడి వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలోని వైన్స్ షాపులో ఒకరిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి ఆకస్మికంగా ఈ దాడితో సమీపంలో ఉన్న వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. దాడిలో వ్యక్తికి శరీరమంతా రక్తమయమైనది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement