Friday, April 26, 2024

Breaking: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి సురేష్ హాస్టల్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లికి చెందిన సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి సురేష్ ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సురేష్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement