Sunday, April 28, 2024

ధర్నా చేపట్టిన ఎబిఎస్ ఎప్ విద్యార్థులు..

వరంగల్ : నిరుద్యోగులను విస్మరించి ఉద్యోగస్తులకు వయోపరిమితి పెంచడాన్ని నిరసిస్తూ హన్మకొండ పెట్రోల్ పంప్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు ఎబిఎస్ ఎఫ్ విద్యార్థులు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement