Tuesday, May 7, 2024

మంత్రి మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మర్యాదపూర్వక భేటి

వికారాబాద్ ఆగస్టు 29 ( ప్రభ న్యూస్): రాష్ట్ర గనులు భూగర్భగనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతనంగా నియమితులైన మంత్రి మహేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement