Sunday, May 19, 2024

యాదాద్రి నర్సన్న సేవలో ఒంటేరు

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీని ఆదివారం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement