Sunday, April 28, 2024

Maharashtra: షిరిడీ సాయి సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

షిరిడి ప్రభ న్యూస్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం హోటల్ మేరీ గోల్డ్ ఎండీ నిలేష్ జె పి వారిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement