Thursday, May 2, 2024

రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన టీటీడీ చైర్మన్

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారం నివాళులర్పించారు. హైదరాబాద్ లో రోశయ్య నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయంపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. స్వర్గీయ రోశయ్యతో తనకున్న అనుబంధం గురించి తలచుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement