Sunday, May 5, 2024

Tour Package – శ‌బ‌రిమ‌ల‌కు టిఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు…

హైద‌రాబాద్ – తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. కేరళలోని అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శబరి వెళ్లే ప్రతి ప్రయాణికుడికి రూ. 13,600 చొప్పున చార్జీ ఉంటుంది. కాగా ఈ ఛార్జ్ లోనే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం ఉంటాయి. జనవరి 5వ తేదిన లహరి బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మొత్తం 7 రోజుల్లో శబరికి తీసుకెళ్లి తిరిగి ఎంజీబీఎస్ బస్టాండ్‌కు చేరుకుంటుంది. ఈ బ‌స్సుల‌లో రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు ఆర్టీసీ ఎండి స‌జ్జ‌న్నార్ తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement