Sunday, May 5, 2024

Thunder strom – నాగర్‌ కర్నూల్‌ లో పిడుగు – తండ్రి కొడుకులిద్దరు దుర్మరణం

నాగర్‌ కర్నూల్‌ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్‌ మాట్లాడుతుండగా సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు పాపగంటి నాగయ్య, రమేష్‌గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement