Monday, April 29, 2024

ఏటీఎంలో చోరీకి యత్నం

ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఎస్బిఐ ఏటీఎంలో నగదును ఎత్తుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు విఫల యత్నం చేసారు.

ఏటీఎంను పగలగొట్టిన క్యాష్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ శ్రీనివాస్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement